గోవర్ధన్‌రెడ్డి సేవలు మరువలేనివి
ఉగ్రదాడిలో అమరుడైన గోవర్ధన్‌రెడ్డి సేవలు మరువలేనవని హైదరాబాద్‌ సీఆర్‌పీఎఫ్‌ జోన్‌ డీఐజీ ఖాజాసజ్జనోద్దిన్‌ అన్నారు. బుధవారం మండలంలోని సంగనోనిపల్లిలో అమర జవాన్‌ గోవర్ధన్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలు విడిచిన జవాన్‌ కుటుంబాలను అన్నివిధాల ఆదుకొనుటక…
ఏపీ: సీనియర్‌ ఐఏఎస్‌లకు పదోన్నతులు
రాష్ట్రంలో పలువురు సీనియర్‌ ఐఏఎస్‌లకు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ముఖ్య కార్యదర్శులు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులుగా... కార్యదర్శులు ముఖ్యకార్యదర్శులుగా పదోన్నతి పొందారు. మరికొందరు సంయుక్త కార్యదర్శులుగా పనిచేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రిన్సిపల్‌ సెక్రటరీలుగా ఉన్న రజత్‌ భార్గవ్‌, జవహర్‌రెడ్డి, అనం…
మరో అద్భుతాన్ని ఆవిష్కరించిన చైనా
అద్భుతాలకు మారుపేరైన చైనా మరో అబ్బుర పరిచే మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది. అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్‌ సోకిన దాదాపు ఆరేవేల రోగుల కోసం ఖాళీగా ఉన్న ఓ భవనాన్ని రెండు రోజుల్లో, అంటే 48 గంటల్లో వెయ్యి పడకలుగల అత్యవసర ఆస్పత్రిగా తీర్చిదిద్దింది. కరోనా వైరస్‌ మొట్టమొదట మానవుడికి సోకిన వుహాన్‌ పట్టణాని…
క్రికెట్‌లో అదొక వేస్ట్‌ రూల్‌.. దాన్ని తీసేయండి!
సిడ్నీ: గడిచిన కొన్నేళ్లలో ప్రపంచ క్రికెట్‌లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కొత్త ఫార్మాట్‌లను పరిచయడం దగ్గర్నుంచీ కాంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ వరకూ పలు మార్పులు చేసింది ఐసీసీ. అయితే క్రికెట్‌లో లెగ్‌ బైస్‌ నిబంధనను తొలగించాలని అంటున్నాడు ఆసీస్‌ దిగ్గజ ఆటగాడు మార్క్‌ వా. క్రికెట్‌లో అదొక వేస్ట్‌ రూ…